నారద వర్తమాన సమాచారం
అమరులైన వీరజవాన్లకు నివాళులర్పించిన..ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరై వీరజవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, కేంద్ర ప్రభుత్వ బలగాల కవాతును వీక్షించి, గౌరవ వందనం స్వీకరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








