నారద వర్తమాన సమాచారం
డీఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తున్నారు: హోంమంత్రి అనిత
డీఎస్సీపై ఏడాది తర్వాత వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు హోంమంత్రి అనిత. ఏది పడితే అది మాట్లాడటం జగన్కు అలవాటైపోయిందని విమర్శించారు. వైసీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








