వెల్మల్ గ్రామంలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం
.ప్రారంభించిన గ్రామ పంచాయితీ కార్యదర్శి రంజిత్
నారద వర్తమాన సమాచారం,
నందిపేట్,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం అధికారుల ఆదేశాల మేరకు వెల్మల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రంజిత్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం ఈనెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రభుత్వం ఇచ్చిన కార్యచరణ ప్రకారం నిర్వహించడం జరుగుతుందని నేటి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి మరియు ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







