నారద వర్తమాన సమాచారం
బ్రేకింగ్ న్యూస్…
అదే తీరు, అదే నిర్లక్ష్యం
పట్టభద్రులకు చుక్కలు చూపిస్తున్న రెవిన్యూ అధికారులు
మాకు సంబంధం లేదు, వేరే చోటికి వెళ్లి సంతకాలు పెట్టించుకోండి అని వెనక్కి పంపిస్తున్న రెవెన్యూ అధికారుల తీరుపై పట్టభద్రుల ఆగ్రహం…..
ఎమ్మెల్సీ పట్టభద్రుల అప్లికేషన్లపై గజిటెడ్ సంతకాలు పెట్టడానికి నిరాకరిస్తున్న ఇబ్రహీంపట్నం మండల తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్ ప్రజలకు సేవ చేయాల్సిన ఉన్నతమైన స్థానంలో ఉండి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న తాసిల్దార్. వై. వెంకటేశ్వరరావు , డిప్యూటీ తాసిల్దార్ మహేష్ లపై చర్యలు తీసుకోవాలని పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.