నారద వర్తమాన సమాచారం
మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికల కౌటింగ్ మొదలు.. ఎవరిది గెలుపు
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలైన ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ క్రమంలో 14 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలు, మహారాష్ట్రలోని నాందేడ్, కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు రానున్నాయి..
ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారోనని ఆనేక మంది నేతలు ఆసక్తితో ఉన్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే, భారత కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంది. రెండు కూటములు కూడా తాము గెలుస్తామని ధీమాతో ఉన్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.