నారద వర్తమాన సమాచారం
తన భర్తను చంపేశారు..నాకు న్యాయం చేయండి అని గ్రీవిన్స్ లో ఎస్పీ కి వేడుకోలు
పల్నాడు జిల్లా….
తన భర్తను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బొల్లాపల్లి మండలం గండిగనుమల చెందిన మహిళ నరసరావుపేట ఎస్పీ కిఫిర్యాదు చేసింది.
నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తన భర్త రవి నాయక్ ను హత్య చేసిన బంటు భాయ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని వేడుకున్నారు.
అలాగే బంటు భాయ్ తరపు బంధువులు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధిత మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.