నారద వర్తమాన సమాచారం
పదవ తరగతి పరీక్షా కేంద్రమైన శంకర భారతీపురం హైస్కూల్ లో పరీక్షల నిర్వహణ సరళి ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు.
పదవ తరగతి పరీక్షలు మార్చి 17 వ తేదీ నుండి ప్రారంభమైన నేపథ్యం లో ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది…
సోమవారం ఉదయం 9:30 గంటల నుండి ప్రారంభమైన పరీక్షల నిర్వహణ సరళి ని సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలో స్థానిక శంకర భారతీ పురం హైస్కూల్ నందు పరీక్షా కేంద్రంలో ఉన్న వసతులను పరీక్షా నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.