నారద వర్తమాన సమాచారం
గుంటూరులో శంకర్ విలాస్ వంతెన విస్తరణ భూసేకరణకు అంగీకరించిన షాపు యజమానులకు చెక్కుల పంపిణీ..
గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్ళ మాధవి, బూర్ల రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు.
వంతెన విస్తరణలో భాగంగా షాపులు కోల్పోయిన వారిలో 21 మందికి 70 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారికి కూటమి ప్రభుత్వం తరుపున కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..
బ్రిడ్జి మీద కొంతమంది కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాటిని ప్రజలు నమ్మకండి, అవి కేవలం అపోహలే అన్న ఎమ్మెల్యే లు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.