నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
పవన్ కళ్యాణ్ కు లక్ష మెజారిటీ వస్తుంది: హైపర్ ఆది
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు లక్ష కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ హైపర్ ఆది అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పవన్ కల్యాణ్ తమ ఓటు అంటున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ సొంత డబ్బుతో అభివృద్ధి చేయగల సమర్థుడని అన్నారు. హైదరాబాద్ను సందర్శించేందుకు విదేశాల నుంచి ఎలాగైతే వస్తున్నారో పవన్ కల్యాణ్ గెలిస్తే పిఠాపురాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అలాగే వస్తారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.