నారద వర్తమాన సమాచారం
ఈ నెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలి: సీఎం చంద్రబాబు
ఏపీ: ప్రజా ప్రతినిధులు ఈ నెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సీ బీ న్ పిలుపునిచ్చారు. ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రులు, MPలు, MLAలు, ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. సూపర్-6 హామీలను దాదాపు అమలు చేశామని వివరించాలన్నారు. చేసిన మంచిపని చెప్పుకోవడంలో విఫలం కాకూడదని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.