నారద వర్తమాన సమాచారం
అమూల్యమైన సేవలకు ఆపన్న హస్తం
నిరంతరం ప్రజా రక్షణకై పాటుపడే పోలీస్ సిబ్బందికి అండగా ఉంటాం – పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) JV.సంతోష్
మాచవరం పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ది.02.06.2025 వ తేదీన అనారోగ్య కారణాల వలన మరణించిన HC – 3435.K.రమేష్ బాబు
ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకొనుటకై K. రమేష్ బాబు భార్య అయిన తేజస్వి కి 1,00,000/- ల చెక్కును పోలీస్ అసోసియేషన్ తరుఫున చేయూత చెక్కును అడిషనల్ ఎస్పీ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ JV సంతోష్ తో పాటు పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు T.మాణిక్యాల రావు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







