నారద వర్తమాన సమాచారం
రేపటి నుంచి అమల్లోకి 50% సుంకాలు…!
భారత ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25% సుంకాలు ఉన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కారణంగా చూపుతూ ట్రంప్ మరో 25% సుంకాలను విధించారు. ఈకొత్త సుంకాలు ఆగస్టు 27 తెల్లవారుజాము 12:01 గంటల నుంచి వర్తిస్తాయని అమెరికా తాజాగా నోటీసులు జారీ చేసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.