నారద వర్తమాన సమాచారం
మొదటికి వచ్చిన విశాఖ మెట్రో రైల్ కథ.
రేపటితో ముగియనున్న టెండర్ల ప్రక్రియ..
పలు సంస్థలతో సంప్రదింపులు జరిపిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్.
ప్రాజెక్టు టెండర్లను ప్యాకేజీలుగా విభజిస్తామంటూ హామీ.
ఇప్పుడు వరకు ఏ ఒక్కరూ ఆసక్తి చూపిన వైనం.. టెండర్ల గడువు అక్టోబర్ 7 వరకు పొడిగింపు..
వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్టు అంటూ పెదవి వివరిస్తున్న వివిధ సంస్థలు.. మొత్తం ప్రాజెక్టు విలువ 11,500 కోట్లు..
మొదటి దశలో 46.5 కిలోమీటర్ల మేర 6,250 కోట్ల టెండర్లకు ఆహ్వానం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.