Tuesday, October 14, 2025

పక్కదారి పడుతున్న పీఎం కిసాన్ నిధులు

నారద వర్తమాన సమాచారం

పక్కదారి పడుతున్న పీఎం కిసాన్ నిధులు


కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించింది. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ నిధులు అందాలి. అయితే కొన్ని రాష్ట్రాల్లో భార్యాభర్తలు ఇద్దరికీ, భూమి పూర్వపు యజమానికి కూడా నిధులు అందుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. మొత్తం 31 లక్షల కేసులను పరిశీలించగా, 17.87 లక్షల మంది దంపతులు ఇద్దరూ నిధులు పొందుతున్నట్లు తేలింది. ఈ అక్రమ చెల్లింపులపై కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading