నారద వర్తమాన సమాచారం
వందేమాతరం గీతాలాపన
మాచర్ల డివిజన్ పరిధి, సబ్ డివిజన్,వి ఆర్ వో కార్యాలయాలలో వందేమాతర గీతం 150 ఏళ్లు పురస్కరించుకొని శుక్రవారం వందేమాతర గీతం ఆలపించారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల
ఈఈ ఎన్. సింగయ్య, ఏ ఏ ఓ. పి. సందీప్ కుమార్, బి. చంద్రశేఖర రావు, జే ఏ ఓ కె. ఆశీర్వాదం,
డిఈఈ టి. వీరేశ్వర రావు సెక్షన్ ఏఈ లు బి. భగవాన, నాగేశ్వరరావు విద్యుత్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







