నారద వర్తమాన సమాచారం
జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా దండ నిరంజని గంగ
మాచర్ల:-
శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా దండా నిరంజని గంగను నియమించిన వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వారు నామీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు న్యాయపరంగా ఉత్తమ సేవలు అందిస్తానని తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గురజాల అప్పారావు, మరియు కొరదల జ్యోతి, షేక్ మస్తాన్ బి, హరిదాసు, రూప, కొరదల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







