వేములపల్లి ఎన్ఎస్పి క్యాంపులో ఎలక్షన్స్ బహిష్కరించిన యువత
గత 15 సంవత్సరాల నుండి సర్వీస్ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు,
ఎన్ని ప్రభుత్వాలు మారిన మా బతుకులు మారట్లే అని ఆవేదన
/ మిర్యాలగూడ/ నవంబర్ 13/ నారద వర్తమానంసమాచారం
నల్గొండ జిల్లా వేములపల్లి లో నార్కెట్పల్లి అద్దంకి హైవే రహదారి ఊరికి మధ్యలో వెళుతుంది సర్వీస్ రోడ్డు లేక గ్రామ పరిధిలోని ఎన్ఎస్పి క్యాంపు, తిమ్మారెడ్డి గూడెం వెళ్లే గ్రామ ప్రజలకు రాంగ్ రూట్లోనే వెళ్ళవలసి వస్తుంది. ఈ క్రమంలో ఎందరో యువకులు మహిళలు, వృద్ధులు దాదాపుగా(60) వరకు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు పెద్దదిక్కుని కోల్పోయినారు. కావున ప్రస్తుతరణంలో వస్తున్న గ్రామపంచాయతీ ఎలక్షన్స్ ని బహిష్కరిస్తున్నట్లు యువకులు తెలిపారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







