సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు : వేములపల్లి ఎస్ ఐ డి వెంకటేశ్వర్లు
వేములపల్లి, నారద వర్తమాన సమాచారం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ డి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మండలంలోని రావులపెంట గ్రామంలో స్థానిక ఎన్నికల నియమావళి పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళీ అమల్లో ఉన్నందున ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే నమోదు చేస్తామని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







