నారద వర్తమాన సమాచారం
చిలకలూరిపేట గ్రామీణ పోలీసుల అదుపులో వెంకటనాయుడు.
రవాణాశాఖ అధికారుల పేరుతో వసూళ్లకు పాల్పడిన వెంకటనాయుడు.
కంటైనర్ను హైవేపై ఆపి, ప్రమాదంలో ఐదుగురి మరణానికి కారణమైన వెంకటనాయుడు.
వెంకటనాయుడును చిలకలూరిపేట గ్రామీణ పీఎస్కు తరలింపు.
చిలకలూరిపేట పీఎస్కు వచ్చిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, పల్నాడు ఎస్పీ కృష్ణారావు.
వెంకటనాయుడు తండ్రి ASI కావడంతో వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







