నారద వర్తమాన సమాచారం
భూ సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ రైతులకు నూతన సంవత్సర కానుక అని సీఎం చంద్రబాబు అన్నారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు సమస్యలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చూడాలని, ఇదే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని సూచించారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సమీక్షించారు. పాసు పుస్తకాల పంపిణీలో ఒకరోజు పాల్గొంటానని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







