ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పట్టణ మండల వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ మండల వ్యాప్తంగా 43269 ఓట్లకు గాను 37,536 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 86.75% ఓటింగ్ నమోదయింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.