నారద వర్తమాన సమాచారం
డిల్లీ
జూన్ :15
లోక్ సభ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమై… జులై 3వ తేదీ వరకు జరుగనున్నాయి.
26వ తేదీన లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరుగనుంది.
ఇందుకోసం 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు లోక్ సభ సచివాలయం వెల్లడించింది.
27వ తేదీన ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.
లోక్ సభ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ…
సమావేశాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు చర్చలు అర్ధవంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.