నారద వర్తమాన సమాచారం
50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు
తమిళనాడులో మరో నిత్య పెళ్లి కూతురు ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకుంది.
నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోందని విచారణలో వెల్లడైంది.
తమిళనాడు- తిరుపూర్కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో
డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో చూసి సంధ్యను పెళ్లి చేసుకున్నాడు.
పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చి, పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది.
సంధ్య వలల్లో డీఎస్పీ, ఇద్దరు పోలీస్ అధికారులు కూడా చిక్కుకున్నారు.అని తెలిసింది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.