
ఆంద్రప్రదేశ్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈవో ముకేష్ కుమార్ మీనా కీలక సూచనలు చేశారు.
నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
ఇంటింటి ప్రచారం, సభలు, ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
సభలు,సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు 48 గంటల ముందే సువిధ పోర్టల్ ద్వారా సంబంధిత రిటర్నింగ్ అధికారికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
అప్లై చేసిన 24 గంటల్లో అనుమతులు జారీ అవుతాయన్నారు.








