


నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి
ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుచెన్నుపల్లి శ్రీనివాసాచారి దర్మపత్ని సత్యవతి దంపతుల 28 వ సం”: వివాహ వార్షికోత్సవం సందర్బంగా అనాదశ్రమంలో వృద్దులకు పండ్లు మరియు భోజనం ఏర్పాడు చేయడం జరిగినది .
ఒంగోలు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ చెన్నుపల్లి సత్యవతి.ఉమ్మడి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుచెన్నుపల్లి శ్రీనివాసాచారి దంపతుల 28 వ స : వివాహ వార్షికోత్సవ సందర్భంగా. సింగరకొండలొని యస్ కె జె జె యస్ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు మరియు స్థానిక ఉన్న యాత్రికులకు మొత్తం 100 మందికి భోజనాలు ఏర్పాటు చేయడమైనది ముందుగా రాష్ట్ర కార్యదర్శి పొన్న పల్లి బ్రహ్మానందం . స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ సందర్భంగా అద్దంకి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ఏలూరు వీర బ్రహ్మచారి మాట్లాడుతూ. విశ్వబ్రాహ్మణులకు.విద్య వైద్యానికి ఎవరు ఇబ్బంది పడకూడదు అనే నినాదంతో సామాజిక సేవలందిస్తూ రాష్ట్రస్థాయిలోనే గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసాచారిని ఇతర జిల్లాలవారు కూడా ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే నర్సింగ్ ఆఫీసర్ సత్యవతి కూడా ఉద్యోగరీత్యా ఉత్తమ సేవలందిస్తూ అందరి కీ ఆదర్శనీయంగా ఉంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం. ప్రధాన కార్యదర్శి ఏలూరు వీర బ్రహ్మచారి. చెన్నుపల్లి ఆంజనేయులు . శంకర్ మరియు స్థానిక సంఘ నాయకులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.