నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
కేసరపల్లి క్యాంపు సైట్ నుంచి ప్రారంభమైన సీఎం జగన్మోహనరెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర..
కేసరపల్లి భారీగా చేరుకుని సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన అభిమానులు
మొన్న విజయవాడలో దాడి జరిగిన నేపధ్యంలో సీఎం బస్సుయాత్రకు మూడు అంచెల పోలీస భద్రతా ఏర్పాటు..
ప్రత్యేకంగా వివిధ జిల్లాల నుంచి డిఎస్పీల కేటాయించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు
సీఎం వెళ్లే మార్గాలను మూడు సెక్టారులుగా విభజించారు.
ఒక్కో సెక్టార్ కు ఒక డీఎస్పీ , ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ ఐ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.