Tuesday, May 20, 2025

ఆంద్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికలసంఘం షాకిచ్చింది.

నారద వర్తమాన సమాచారం


వైసీపీ ప్రభుత్వానికి ఈసీ షాక్


ఆంద్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల
సంఘం షాకిచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న
ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు
అనుమతి నిరాకరించింది. ఈ మేరకు
ప్రభుత్వానికి లేఖ రాసింది. తుఫాను, కరవు
కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్ పుట్
సబ్సిడీ, విద్యార్థులకు విద్యాదీవెన కింద
రూ.610 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల
విడుదలకు ఈసీ నో చెప్పింది.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page