Tuesday, May 20, 2025

మందుపాతర అమర్చుతున్న 15 మంది మావోలు అరెస్ట్

నారద వర్తమాన సమాచారం

మే :29

మందుపాతర అమర్చుతున్న 15 మంది మావోలు అరెస్ట్

ఛత్తీస్‌ఘడ్‌లో ఇటీవల మావోల ఏరివేత ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలో దంతెవాడ జిల్లా గిర్సపార అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర అమరుస్తున్న 15 మంది మావోయిస్టులను డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. వీరి వద్ద నుంచి ఒక మందు పాతర, ఎలక్ట్రిక్ వైర్, డిటోనేటర్, ఒక టిఫిన్ బాక్స్ మావోయిస్ట్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page