Tuesday, May 20, 2025

జూన్ 3 న మంత్రుల ఛాంబర్లు స్వాదీనం చేసుకుంటాం..

నారద వర్తమాన సమాచారం

మే :31

జూన్ 3 న మంత్రుల ఛాంబర్లు స్వాదీనం చేసుకుంటాం..

సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ.

ఏపిలో ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్నది.

ఈ మేరకు మంత్రుల ఛాంబర్ లను, సహాయకులను అప్పగించాలని సాదారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

మంత్రుల ఛాంబర్ల నుండి ఎటువంటి పైల్స్, ఇతర సామాగ్రి తరలించటం పై నిషేదం విధించినట్లు సాదారణ పరిపాలనా శాఖ అధికారులు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు..

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page