నారద వర్తమాన సమాచారం
మే :31
సజ్జలపై క్రిమినల్ కేసు
ఆంద్రప్రదేశ్ లో వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు
నమోదు చేశారు. రూల్స్ పాటించేవాళ్లు కౌంటింగ్
ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై
టీడీపీ నేత దేవినేని ఉమ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు
నమోదైంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.