నారద వర్తమాన సమాచారం
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపులేదు: ఈఆర్సీ ఛైర్మన్
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ప్రకటించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల టారిఫ్లను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఛైర్మన్ గురువారం విడుదల చేశారు. ఏ విభాగంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.