Friday, January 16, 2026

నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు

నారద వర్తమాన సమాచారం

నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు

ఏపీ: రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను ర్యాలీగా తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు.

ప్రజల నుంచి సేకరించిన ఈ పత్రాలను ఈ నెల 18న వైసీపీ అధినేత జగన్ గవర్నర్కు అందజేయనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపేయాలని కోరనున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading