హౌస్ ఫ్రేయర్ అఫ్ చర్చి లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.
యేసు దీవెనలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి. అన్య నాయక్.
మిర్యాలగూడ
నారద వర్తమాన సమాచారం
క్రిస్మస్ పండగను పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని ఫైత్ బంజారా అనాధ శరణాలయంలో క్రిస్మస్ ఫాస్టర్ అన్య నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అన్య నాయక్ మాట్లాడుతూ ప్రపంచమంతటికి శాంతి, క్షమా గుణాలను అందించిన ఏసుక్రీస్తు ను స్మరించుకుంటూ క్రిస్మస్ పండగలో పాలుపంచుకోవడం వారిని అనుసరించి క్షమాగుణాన్ని నేర్చుకున్నానని అన్నారు. క్రైస్తవ సోదరులు సంతోషంగా క్రిస్మస్ పండుగను అందరి మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రిస్మస్ పండుగను నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం అనాధ శరణాలయం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికి పంచటం జరిగింది.ఈకార్యక్రమంలో వందల సంఖ్యలో యేసుక్రీస్తు భక్తులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







