నారద వర్తమాన సమాచారం
ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు ఇలా..
ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు ఇలా..
1943 అక్టోబర్ 21న ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిని జర్మనీ, జపాన్, ఫిలిప్పీన్స్, కొరియా, చైనా, ఇటలీ, మంచుకువో, ఐర్లాండ్తో సహా 11 దేశాల ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి జపాన్ అండమాన్ నికోబార్ దీవులను ఇచ్చింది. జపాన్, జర్మనీల సహకారంతో సాయుధ మార్గంలో భారత్కు విముక్తి కల్పించాలని సంకల్పించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.