Monday, June 9, 2025

తిరుమల నడక మార్గంలో కలకలం.. పక్కపక్కనే మనిషి, జింక కళేబరాలు…హత్య చేసి ఉంటారా? అనే కోణం లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

నారద వర్తమాన సమాచారం

తిరుమల:-

తిరుమల నడక మార్గంలో కలకలం.. పక్కపక్కనే మనిషి, జింక కళేబరాలు…హత్య చేసి ఉంటారా? అనే కోణం లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తిరుమల నడక మార్గంలో కలకలం చెలరేగింది. గుర్తుతెలియని వ్యక్తి అధికారులు గుర్తించారు. .

అలిపిరి మార్గంలోని నరసింహ స్వామి టెంపుల్ సమీపంలో 2 రోజులుగా దుర్వాసన వస్తూ ఉండటంతో.. స్థానిక వ్యాపారులు అధికారులకు సమాచారమిచ్చారు.

దీంతో టీటీడీ సిబ్బంది ఆ ప్రాంతంలో వెతక్క.. ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది.

మృతదేహం బాగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే మనిషి డెడ్‌బాడీ పక్కనే.. ఓ జింక కళేబరం ఉండటం సస్పెన్స్‌గా మారింది.

ఘటనా స్థలంలో నాలుగు జతల చెప్పులు కూడా లభ్యమయ్యాయి

ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడా..?

లేదా ఎవరైనా హత్య చేశారా..?

లేదా వన్యమృగాలు దాడి చేసి చంపాయా అన్నది తెలియాల్సి ఉంది.

పక్కనే జింక కళేబరం కూడా ఉండటంతో.. ఆ దిశగానూ పోలీసులు విచారిస్తున్నారు.

ఆ నాలుగు జతల చెప్ప
ఇక, మృతదేహం ఉన్న స్థితిని బట్టి వారం కంటే ముందే ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading