Friday, September 19, 2025

రేపు మండల స్థాయిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నారద వర్తమాన సమాచారం

రేపు మండల స్థాయిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

గురజాల మండలం పరిధి లో 33 కే వీ, 11కే వీ సబ్ స్టేషన్ ల లైన్ లు మరమ్మతులు శనివారం జరుగుతాయని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజ్ఞాన్ ప్రసాద్ తెలిపారు. మండల పరిధి అన్ని గ్రామాలలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. మండల పరిధి వినియోగదారులు, రైతులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading