Wednesday, February 18, 2026

ఎవరి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా,స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : డీఎస్పీ రాజశేఖర్ రాజు

ఎవరి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా,స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : డీఎస్పీ రాజశేఖర్ రాజు

మిర్యాలగూడ నారద వర్తమాన సమాచారం

ప్రతినిధి : బంధన కంటి శంకర్

గ్రామపంచాయతీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక గ్రామాలైనటువంటి తడకమళ్ళ, తక్కెలపాడు, యాదగిరి పల్లి గ్రామాలలో ఫ్లాగ్ మార్చి నిర్వహించి ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని డీఎస్పీ రాజశేఖర్ రాజు సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ పి ఎన్ డి ప్రసాద్, రూరల్ ఎస్సై మలికంటి లక్ష్మయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading