గోగువాని గూడెం సర్పంచిగా కొండా అరుణ -సోమయ్య గెలుపు
ఉపసర్పంచిగా బండ్ల పద్మ, బండ్ల శ్రావణి చెరి రెండున్నర సంవత్సరాలు
మిర్యాలగూడ నారద వర్తమాన సమాచారం ప్రతినిధి:బంధన కంటి శంకర్
రెండో విడత జరిగిన జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో గోగు వాని గూడెం గ్రామంలో సిపిఎం, టిడిపి బలపరిచిన అభ్యర్థి కొండ అరుణ- సోమయ్య భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. 8వార్డు లకు గాను నాలుగు వార్డులు,మెంబర్ల్ గా బండ్ల పద్మ, బండ్ల శ్రావణి, నేరేడ్ శివ, లక్ష్మి లు గెలుపొందారు, ఉప సర్పంచ్ గా బండ్ల పద్మ, బండ్ల శ్రావణి చేరి రెండున్నర సంవత్సరాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడుతానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన గ్రామ పెద్దలకి, ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







