నారద వర్తమాన సమాచారం
బాంబును కొరికిన ఎద్దుకు తీవ్ర గాయాలు
మే :16,
బాంబును కొరికిన ఎద్దుకు తీవ్ర గాయాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగాడ్ ధగడ్ గ్రామానికి చెందిన జీత్రు అనే రైతు కు సంబంధించిన ఎద్దు అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లి గాయాలపాలయ్యిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రైతు తెలిపిన వివరాల ప్రకారం. అడవి పందులను వేటడానికి వేసిన నాటు బాంబును ఎద్దు కోరకడంతో ఎద్దు తల దవడ చెల్లాచెదురైందని అన్నారు. ఇంటికి వచ్చిన ఎద్దును చూసిన రైతు ఎలుములే జిత్రు కన్నీరు మున్నీరుగా విలపించాడు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.