చల్లగా.. సుగంది సోడా.
రోడ్డు ప్రక్కన నిలబడి స్థానికులతో కలిసి ..
సుగంధి సోడా సేవించిన మంత్రి అంబటి.
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు ఎప్పుడు ఆర్భాటాలకు దూరంగానే ఉంటారు. సింప్లిసిటీ మైంటైన్ చేస్తుంటారు. మంగళవారం
ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడు గ్రామంలో రోడ్డు ప్రక్కనే ఉన్న సోడా బండి నిర్వాహకుని పలకరించి పరామర్శించారు. మంత్రి అంబటి రాంబాబే నేరుగా వచ్చి పలకరించడంతో ఆయన ఆశ్చర్యానికి లోనయ్యారు. తేరుకొని అభిమానంతో సోడా తాగండి సార్.. అనగానే మంత్రి ఇవ్వమన్నారు. అందరితో కలిసి సోడా సేవించారు. స్థానికులతో మమేకమయ్యారు . సోడా బండి యజమాని అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.