నారద వర్తమాన సమాచారం
ఈనెల 26న తెలంగాణకు ఉపరాష్ట్రపతి రాక
హైదరాబాద్:ఏప్రిల్ 24
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు.
పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి దృష్టి సారించారు.
ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటు రాకూడదని సక్రమంగా ఏర్పాట్లు చేయా లని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశిం చారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.