నారద వర్తమాన సమాచారం
మే :26
పట్టాలు తప్పిన గూడ్స్.. గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో రైళ్లకు అంతరాయం
నల్గొండ జిల్లా దామరచర్ల మం. విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, గుంటూరు- సికింద్రాబాద్ మార్గంలో పట్టాలు తప్పిన రైలు, మిర్యాలగూడలో శబరి ఎక్స్ప్రెస్ను, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్ప్రెస్ను నిలిపివేసిన అధికారులు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.