ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
నారద వర్తమాన సమాచారం:
భూదాన్ పోచంపల్లి,
ప్రతినిధి:
పట్టణ కేంద్రంలో మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఎన్టీఆర్ మహాజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గునిగంటి మల్లేశం, పోతగళ్ళ దానయ్య, రామిడి జంగారెడ్డి, అంజయ్య నరసింహ, భూషణం, బక్కయ్య, సత్యనారాయణ, కృష్ణ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.