నారద వర్తమాన సమాచారం
జూన్ 03
తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల
ఆంద్రప్రదేశ్ పార్టీలకతీతంగా ప్రజా తీర్పును గౌరవించాలని జనసేన పీఏసీ ఛైర్మన్, తెనాలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. కౌంటింగ్ రోజున వైసీపీ నేతలు తెనాలిలో ఘర్షణలు సృష్టించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూటమి నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఘర్షణలకు దూరంగా ఉందామని.. ప్రజా తీర్పును గౌరవిద్దామని నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.