నారద వర్తమాన సమాచారం
పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
18వ లోక్ సభ కు కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు ముందుగా శుభాకాంక్షలు.
ఈ సారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ఎన్నికల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. జమ్ము కశ్మీర్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటేశారు. దేశంలోని మహిళలు పెద్దసంఖ్యలో ఓటు హక్కు వినియోగించు కున్నారు. మా ప్రభుత్వం గత 10 ఏళ్లుగా దేశాభివృద్ధికి కృషి చేస్తోందని ఉభయ సభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.