నారద వర్తమాన సమాచారంజూలై :03.
పల్నాడు జిల్లా, నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, ఐపిఎస్ నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న రెనోవేటెడ్ జిల్లా కమ్యూనికేషన్ ఆఫీసు బిల్డింగును ప్రారంభోత్సవం చేసినారు. దానిలో భాగంగా జిల్లా వ్యాపతంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టం గా ఉండాలని సూచించారు. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అడ్మిన్ ఎస్పీ ఆర్ . రాఘవేంద్ర క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఎస్. లక్ష్మిపతి మరియు ఎఆర్ డిఎస్పీ గాంధీ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టవర్స్ బి. సురేష్ బాబు, యు.శోభన్ బాబు కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ పి చిన్న వెంకటేశ్వర్లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.