నారద వర్తమాన సమాచారం
డిల్లీ నుండి వస్తున్న మంద కృష్ణ కు ఘన స్వాగతం పలికేందుకు
హైదరాబాద్ లో విజయోత్సవ ర్యాలీకి తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు
సూర్య పేట జిల్లా
చింతలపాలెం మండలం
ప్రతినిధి:-
ఈరోజు ఢిల్లీ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు అనగారిన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ అన్న ఢిల్లీ నుంచి మాదిగల ఆత్మగౌరాన్ని మోసుకొస్తున్నటువంటి దళిత జాతి ముద్దుబిడ్డ ఈరోజు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా చింతలపాలెం గ్రామం నుంచి హైదరాబాద్ విజయోత్సవ ర్యాలీకి బయలుదేరినటువంటి ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాలు నాయకులు వెళ్లడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు చింతిరాల బాలచంద్రుడు ఎం ఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలక యేసు ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతిరాల రామారావు చింతలపాలెం మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు చింతిరాల సురేందర్ చింతిరాల పిచ్చయ్య దోసపాటి ప్రభాకర్ చింతరాల కోటేశ్వరావు చింతిరాల శ్యామ్ చింతిరాల పిచ్చయ్య చింతిరాల శ్రీను చింతిరాల గోపి సిహెచ్ నాగేశ్వరావు సిహెచ్ కృష్ణ చింతిరాల భరత్ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.