నారద వర్తమాన సమాచారం
అమరావతికి రూ.15వేల కోట్ల అప్పునకు ప్రపంచ బ్యాంకు ఓకే
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం.
ఆయా బ్యాంకుల ప్రతినిధులు రేపటి నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు.
వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశముంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.