అమరావతి:
తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టం..చంద్రబాబు
మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారు..
చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది..
అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది
-సీఎం చంద్రబాబు-
Discover more from
Subscribe to get the latest posts sent to your email.