నారద వర్తమాన సమాచారం
వయనాడ్ లో భారీ మెజార్టీ తో ప్రియాంక గాంధీ ఘనవిజయం
వయనాడ్ లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాం కగాంధీ.. రాహుల్గాంధీ మెజార్టీని దాటారు. ఆమె 4,03,966 ఓట్లు సాధిం చారు. దీంతో ఆమె గెలుపు లాంఛనంగా మారింది,
గత ఎన్నికల్లో వయనాడ్లో రాహుల్గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ దక్కింది. వయనాడ్లో గెలుపొందిన ఆయన.. ఈ స్థానం నుంచి తప్పుకోవడంతో ఉపఎన్నిక నిర్వహించారు.
దీంతో తొలిసారిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగారు. ఫలితాల్లో ఎదురులేని విజయం సాధించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.